టెలికాం రంగంలోకి మళ్లీ ఆఫర్ల పోటీ పెరిగిపోయింది. మొన్నటి వరకు వినియోగదారుల నుంచి డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా టారీఫ్ రేట్లను క్రమక్రమంగా పెంచిన ఆపరేటర్లు.. ఇప్పుడు సర్వీసులను అందజేయడంలో పోటీపడుతున్నారు. ఇలా చేయడం ద్వారా వినియోగదారులను చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జియో.. తమ వినియోగదారులకు శుభవార్త
మీ మొబైల్ ఫోన్ ఎక్కడన్నా పోయినా.. ఎవరయినా దొంగతనం చేసినా ఇకపై కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ ఆగస్టు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ ట్రాకింగ్ సిస్టమ్ను ఇప్పటికే డెవలప్ చేశారు. కేంద్రం ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించడమే తరువాయి. మొబైల్ ఫోన్ చోరీ చేసిన