Telangana MLC Elections: ఎన్నిక ముగిసింది.. అసలు ఘట్టానికి తెరపడింది. ఇక మిగిలింది తుది ఫలితమే. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థులకు గెలుపు ఓటమిలపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది.
టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ దాదాపు ఫైనల్ అయింది. 12 మందితో కూడిన జాబితాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు CM KCR. ఒక్కసారి జిల్లాల వారీగా ఖరారైన..
ఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాసేపట్లో టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను వైసీపీ ప్రకటించింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మేరకు ముగ్గురు అభ్యర్ధులను వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రకటించారు.
టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఆ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం, నల్గొండ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర�
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ నుంచి కాగా.. మరో సీటు మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.