దాదాపు 49 రోజుల నుంచి అమరావతి రైతులు నిరసన చేస్తోన్న నేపథ్యంలో కొంతమంది.. సీఎం జగన్ను కలిశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తాడిగొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేశి ఆధ్వర్యంలో కొందరు రైతులు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై జగన్ వారితో చర్చించారు. రాజధాని గ్రామాల్లో బలవంతంపు భూసేకరణ అంశా�
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్కు భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశానికి లోకేష్కు ఆహ్వానం అందలేదు. ఇక నుంచి జిల్లాలో జరిగే డీఆర్సీ సమావేశానికి లోకేష్ను పిలవకూడదని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్�