తెలుగు వార్తలు » miss india
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులోనే సినిమా కథను చూపించారు దర్శకుడు.
కరోనా నేపథ్యంలో ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో.. నిర్మాతలు ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లవైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు ఆన్లైన్లో రిలీజ్ అయ్యాయి.
కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులు సినిమా షూటింగ్లకు బ్రేక్ పడగా.. త్వరలోనే తిరిగి చిత్రీకరణలు ప్రారంభం కానున్నాయి.
సావిత్ర జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటిలో లీడ్ రోల్ పోషించిన కీర్తి సురేష్...అద్భుత నటనతో అందరి మనన్నలు పొందింది. ఈ మలయాళీ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ ఇండియా’. ఈ సినిమా విడుదల తేదీని..
మహానటి.. టాలీవుడ్లో ఈ పేరుకు ఎంత గొప్ప చరిత్రో ఉందో.. ఆ పేరుతో వచ్చిన సినిమాకు అంతే ప్రత్యేక స్థానం ఉంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు అందడంతో పాటు.. పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఇక ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదు, జీవించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు
సావిత్రి బయోపిక్ పుణ్యమా అని నిన్నటిదాకా మహానటి అని పిలిపించుకునేది కీర్తి సురేశ్. కానీ రేపట్నించి తనను మిస్ ఇండియా అని పిలవాల్సిందే అనే ధీమా ఇప్పుడు కనబరుస్తోంది ఈ భామ. తాజా సమాచారం ప్రకారం కీర్తి ఖాతాలో ఖతర్నాక్ మూవీగా తయారవుతోంది మిస్ ఇండియా. కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో వస్తున్న మిస్ ఇండియా ఒక మ�
మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్తో అందరిని ఆకర్షించిన కీర్తి సురేష్ ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు తెలుగులోను ఓ సినిమా చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కీర్తి సురేష్ 20వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈస్ట్ కోస�
మీనాక్షి శేషాద్రి.. ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లోని అగ్రహీరోలతో ఆడిపాడింది. వివాహానంతరం అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె.. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించింది. ఢిల్లీలో �
2018వ సంవత్సరంగానూ ఎంబీబీఎస్ చదువుతున్న సాయి కామాక్షి భాస్కర్ల మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. ఈమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వారు ఆమెను ఉద్దేశపూర్వకంగానే దాడికి దిగి దారుణంగా గాయపరిచారట. డాక్టర్ చదువుతున్న సాయి కామాక్షి మోడలింగ్ మీద ఉన్న ఇష్టంతో 2018లో మిస్ తెలంగాణ పోటీల్లో పాల్గొని ఫ