వెస్టిండీస్ టూర్ ముగిసిన అనంతరం లాహోర్కు బయలుదేరే ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యుడు కోవిడ్ -19 బారిన పడ్డాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు.
పాకిస్తాన్ ప్రధాన కోచ్ మిస్బా-ఉల్-హక్ ..పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పై ప్రశంసల వర్షం కురపించాడు. ప్రపంచ అత్యత్తమ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ లతో అతడు సమానంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. “నాకు పోలికలు నచ్చవు కాని బాబర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ మాదిరి�
ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్లు తింటూ డైట్ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడ్డారు. భారత్తో మ్యాచ్లో సర్పరాజ్ ఫీల్డ్లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర