ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్పై పాకిస్థాన్ పీకల్లోతు కసితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్లో మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని, అక్కడి ప్రజల్నీ భారత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ ప్రపంచ దేశాల ముందు గగ్గోలు పెడుతోంది. అయితే ఇన్ని నీతి కబుర్లు చెబుతున్న పాక్లో మాత్రం అక్కడ నివసిస్తున్న హిందువు