త్రివిధ దళాల్లో సైనిక నియామకం కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్(Agnipath) పథకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. అగ్నిపథ్ ద్వారా మంచే జరుగుతుందన్న కేంద్రమంత్రి.. కాంగ్రెస్ హయాంలోనే...
Agnipath Scheme Protest: అగ్నిపథ్(Agnipath) పథకంపై తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు నెలకొన్నవేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంచాలనే లక్ష్యంతో సుదీర్ఘ ఆలోచనలు, చర్చలు జరిగిన తర్వాతే ఈ పథకాన్ని...
Minister Kishan Reddy: విశాఖలోని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ..
తెలంగాణ గవర్నర్(Governor Tamilsai), సీఎం కేసీఆర్(CM KCR) మధ్య గ్యాప్కు ఈటల రాజేందరే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Minister Kishan Reddy) అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం ఉదయం వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికల కోసం ఓ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం వల్లే గవర్నర్పై కేసీఆర్కు కోపం వచ�
Paddy Procurement: రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు.
BJP MP GVL: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)ప్రభుత్వ తీరుపై, ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల నిరసన కార్యక్రమం ఓ ఉద్యమాన్ని తలపించిందన్నారు..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆ మధ్య బైక్ ఆక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. తేజ్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిసి మెగా ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందారు.
Kishan Reddy: దళితబంధు పథకం అమలుపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావుపై కేంద్ర మంత్రి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే దళితులను...
Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న మందిర నిర్మాణం కోసం చకచక జరుగుతున్నాయి. ఇక 2030 నాటికి..
Alai Blai: భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని... అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.