తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనపై విచారణ జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Telangana Minister Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన..
తెలంగాణాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు .. రాజధాని హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు..