Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో మాదిరిగా, తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని..
ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ కటకటాలపాలుకాగా, ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేతలు..
ఎంఐఎం పార్టీ భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమైంది. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా...
సింగిల్ ఎంపీ పార్టీగా లోక్సభలో తన వాగ్ధాటితో ఆకట్టుకుంటున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. మెల్లిగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొత్త శక్తులు అనూహ్యరీతిలో సత్తా చాటడం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఎంఐఎం పార్టీ బీహార్ లో ఏకంగా 5 సీట్లు గెలుచుకోవడం, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీలు 12 స్థానాల్లో గెలుపొందడం ఆసక్తికర పరిణామంగా రాజకీయవిశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ప్రధాన కూటముల
నూతన రెవిన్యూ బిల్లుపై మజ్లీస్ పార్టీ తరపున ఆ పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు.
పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఏఏను వ్యతిరేకించే వారంతా దేశద్రోహులంటూ ఘాటైన పదజాలంతో సంజయ్ విరుచుకుపడ్డారు. సీఏఏను వ్యతిరేకించే వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్కు పంపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్
ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంఘీభావం ప్రకటించారు. ఆ విద్యార్థులపై జరిగింది ‘ క్రూరమైన దాడి ‘ అని ఆయన అభివర్ణించారు. సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ధైర్యంగా పోరాడి నిరసన ప్రకటించినందుకు వారిని ‘ శి�
ఇన్నాళ్లు పాతబస్తీకే పతంగి పరిమితమైంది. ఇప్పుడు మరో ప్రాంతానికి ఎగరాలని ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడుప్పుడు నిజామాబాద్లో హాల్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ పూర్తిస్తాయిలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ మేయర్ పదవి లక్ష్యంగా పావులు కదుపుతోంది. పతంగి ప్లాన్లతో గులాబీ సేనకు దడ పట్టుకుందన్న టాక్ విని�
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బ తీస్తూ బిజెపికి బీ టీమ్గా ఎంఐఎం పార్టీని అసదుద్దీన్ ఓవైసీ మార్చేశారని షబ్బీర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గాంధీ భవన్లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. కొన్ని ఆసక్తికరమైన ఈక్వేష