దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు మే25 బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి - కేంద్ర ఐ.టీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిశారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు సహకారం కోరారు