హైదరాబాద్లోని ప్రశాంత్హిల్స్లో ప్రియుడిని హత్య చేయించిన వివాహిత కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. ముగ్గురు నిందితులను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.
ఆమెకు పెళ్లైంది, కానీ పక్కదారి పట్టింది, ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా వారితో కలిసి తిరిగింది. ఈ అఫైర్స్ చివరికి ఓ మర్డర్కు దారి తీశాయి.
జనావాసాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పాడు పనికి తెరలేపారు కొందరు. ఓ ఇంట్లో యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న..
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్మాస్గూడలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబంగా గుర్తించారు.
ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళితే… రాజ్కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్పేటలోని టీఎస్ఆర్ కాలనీలో న
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి.. శుక్రవారం పేలుడుతో ఉలిక్కిపడింది. విజయపురి కాలనీలో చెత్తకుప్పలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిర్మల అనే ఓ మహిళ.. చెత్త ఏరుతుండగా.. అక్కడే ఓ డబ్బా కనిపించింది. అయితే దాన్ని తెరిచే ప్రయత్నంలో భాగంగా.. దాన్ని ఆ డబ్బాను నేలకేసి క