ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో.. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ సమయంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కంపెనీలు, రెగ్యులర్ మార్కెట్లోకి వచ్చేందుకు అప్రూవల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
కరోనా సామాన్యులకు శాపంగా మారితే ఉత్తుత్తి డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. కరోనా సమయంలో ప్రతి వైద్యుడు దేవుడిగా మారి సేవలందిస్తుంటే.. కొందరు కంత్రిగాళ్లు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు..
మహారాష్ట్రలో కరోనా పేషెంట్స్ ఉన్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. థానే మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న దియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలోని మెడికల్ షాపులో అగ్నిప్రమాదం..