మెడికల్ కళాశాలల్లో తగిన సిబ్బందితో వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని, RGIMS ఆదిలాబాద్కు బకాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి నేడు..
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అతి ముఖ్యమైన సూచనలు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ని ముమ్మరం చేయాలని, మొత్తం కంటెయిన్మెంట్ స్ట్రాటజీ ని మార్చాలని, ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులను పెంచాలని ఆయన సూచించారు. కరోనా రో
ఇప్పటి వరకూ కరోనాపై పోరాటానికి సినీ ప్రముఖులు డబ్బులను సాయం చేశారు. కానీ ఓ బాలీవుడ్ నటి మాత్రం ఏకంగా తానే స్వయంగా రంగంలోకి దిగింది. ఆస్పత్రిలోని రోగులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది..
విద్య, వైద్యం ఉన్నతంగా ఉంటే.. ఏ దేశమైనా సర్వతోముఖాభివృద్ది చెందుతోంది. ఆ దిశగానే పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ పేద ప్రజలకు వైద్యం అందించే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. గత కొన్ని రోజులు క్రితం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని సీఎం జగన్ నిర్�