తెలంగాణలో అట్టహాసంగా జరిగిన సమ్మక్క-సారలమ్మల జాతరకు(Sammakka-Saralamma Jatara) సంబంధించిన హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా సోమవారం నాటికి...
ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగిన మేడారం(Medaram) జాతర హుండీ లెక్కింపు నాలుగోరోజు కొనసాగుతోంది. హన్మకొండ(Hanmakonda) లోని టీటీడీ కల్యాణ మండపంలో అధికారులు హుండీ లెక్కింపు చేపడుతున్నారు...
మేడారంలో ప్రొటోకాల్ ఉల్లంఘన వివాదాన్ని రేపుతోంది. నిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లారు గవర్నర్ తమిళిసై. గవర్నర్కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ రాలేదు.
Medaram Jatara 2022: గత నాలుగు రోజుల పాటు అంగరంగ వైభంగా జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) ముగిసింది. వనదేవతల తిరిగి వనప్రవేశం చేశారు. ఈ ఏడాది మేడారం జాతరను..
తెలంగాణలోని ములుగు(Mulugu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులోని ఐదుగురు మృత్యువాత పడ్డారు....
నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు..
Medaram Jathara 2022: నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది.
Medaram Jatara 2022: ఆదివాసీ అస్తిత్వం మేడారం జాతర.. వాళ్ల పోరాటానికి చిహ్నం… అది జాతర కాదు.. ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక. గిరిజన స్వయంపాలనకు దిక్సూచి..
తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జన జాతర (Medaram Jatara 2022) బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిపోయింది మేడారం జాతర.
Medaram Jathara 2022: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మేడారం వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్లో మేడారానికి చేరుకుంటారు.