ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ పక్షాళనకు స్వీకారం చుట్టారు బీఎస్పీ అధినేత్రి మాయవతి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డినవారిపై చర్యలు చేపట్టారు.
BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సహా ఏ పార్టీ
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ(UP Assembly Elections) ఎన్నికల్లో ఘోర పరాభవంతో బీఎస్పీ(BSP) పని అయిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు...
ఉత్తరప్రదేశ్లో మూడు దశల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలతో నాలుగో విడత ప్రచారానికి తెరపడనుంది. యూపీలోని నాలుగో దశలో 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 23న పోలింగ్ చేపట్టనున్నారు.
Uttar Pradesh Assembly Election 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా.. మూడో విడత పోలింగ్ ఈ నెల 20న జరగనుంది.
Bahujan Samaj Party: దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. దేశం మొత్తం యూపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో యూపీలో అప్పుడు.. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిణామాలపై
UP Election 2022: యూపీలో రైతులు తమకు ఓటు వేస్తారన్న నమ్మకం కలగడం లేదన్నది బీజేపీ నేతల ఇన్సైడ్ టాక్! ప్రచారపర్వంలో బీజేపీ నేతలకు ఎదురైన అనుభవాలు కూడా ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. చాలా ప్రాంతాలలో ప్రజలు నల్ల జెండాలు చూపించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
UP Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ముఖ్య నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దించుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలువురు నేతలు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్కు అందజేశారు. అదే సమయంలో ఈ నాయకులు తమ వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటో కూడా ఎన్నికల కమిషన్కు వివరించారు..
UP Polls: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాల అంశాల ఆధారంగానే అన్ని పార్టీలు విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూపీలో చాలా కులాలను అంతర్లీనంగా, అంతర్గతంగా అత్యంత సైలెంట్గా ప్రభావం చేసే నేతలు చాలా మందే వుంటారు.