ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది.
UP Women Politics: ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ( ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ) ఈసారి చాలా ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎస్పీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్లో జరిగే ఉపఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తానే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి అఖిలేష్ యాదవ్ పై తాను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓట్ల లెక్కింపు రోజు ఫలితాలు వెలువడిన అనంతరం తాను అఖలేష్ యాదవ్కు ఫోన్ చేశాన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతితో లక్నోలో భేటీ అయ్యారు. కాగా తాజా రాజకీయ పరిస్థితులు, వీవీ ఫ్యాట్ స్లిప్పుల లెక్కింపు, బీజేపీపై ఉమ్మడి పోరు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఆయన సమాజ్ వాదీ పార్ట
ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు బీఎస్పీ చీఫ్ మాయావతి. పుట్టకతో మోదీ.. వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఆరోపించారు. చౌకీదార్ అంటూ మోదీ వేసిన ఎత్తుగడ కూడా ఈ సారి ఆ పార్టీని కాపాడదన్నారు. గుజరాత్ మోదీ ప్రభుత్వం ఉన్న సమయంలో తన కమ్యూనిటీని వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు. ఆయనకు కేవలం బ�
రాజకీయ నాయకులు మతపరమైన వ్యాఖ్యలు చేస్తుండడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈసీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేతలపై చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించిన నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనపై ఇప్పుడు ఈసీ మేల్కొన్నట్లు కనబడుతుందని వ్యాఖ్యానించిన సుప్రీం. కాగా.. మా
ప్రజల అభ్యున్నతికే తన జీవితాన్ని త్యాగం చేశానని, అందుకే వివాహం చేసుకోలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి చెప్పారు. యూపీలో ఏర్పాటైన మాయావతి విగ్రహాలపై ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనంతో ఆ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని న్యాయవాది ఆరోపించారు. అయితే దీనిపై మా
లక్నో : బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి ట్విట్టర్ వేధికగా ప్రధాని మోదీ, బీజేపీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీకి ప్రచారమే ముఖ్యమనీ, ప్రజా సంక్షేమం బీజేపీకి పట్టదని విమర్శించారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించ�
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేపట్టనున్నారు. తాను వారణాసిని సందర్శించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె సంకేతాలు పంపారు. ఎస్పీ చీఫ్ అఖి�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కశ్మీర్లో భద్రతకు సైనికల బలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ శాసనసభకు ఎన్నికలకు షెడ్యూల్ ఎందుకు విడుదల చేయలేదని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం కూలిపోయి నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోగా, కశ�