జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల 11 న భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ లోని టెర్రరిస్టు సంస్థ జైషే మహమ్మద్ ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత భద్రతా దళాలపై ఫిదాయీ దాడులకు తెగబడాలని పథకం రచిస్తున్నట్టు ఈ వర్గాలకు సమాచారం అందింది. గత ఏప్రిల్ నెలలో 28 మంది ఉగ్రవాదులు...