బాక్సాఫీస్ వద్ద కీరవాణి తనయులు ఇరకొట్టేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ‘మత్తు వదలరా’కు మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధిస్తుండటంతో.. వీకెండ్లో స్క్రీన్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ‘ఏ’ క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మల్ట�
కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రం ద్వారా కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీక�