పర్యవరణ హితంగా దేశం మొత్తం ఉండాలనేది ప్రధాని మోదీ అలోచన. దీనికి కార్యరూపంగా ఇప్పటికే ఆయన ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని దేశప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాబోయే అక్టోబర్ 2 గాంధీ 150 జయంతి సందర్భంగా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేలా ప్రత�