ఈ ఛాంపియన్షిప్ చరిత్రలో ఇప్పటివరకు సాధించిన మొత్తం 39 పతకాలలో 21 కాంస్య పతకాలను భారత్ సాధించింది. అంటే స్వర్ణం, రజతం కలుపుకుని మొత్తం 18 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి.
Mother's Day 2022: ప్రపంచంలో అత్యంత అందమైన బంధం తల్లిబిడ్డల బంధం. తల్లి తన బిడ్డ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు మనం క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి.. స్త్రీలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తమ ప్రతిభను కొనసాగిస్తూ..ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నవారి గురించి తెలుసుకుందాం.
భారత దిగ్గజ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్(Mary Kom) సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఛాంపియన్ షిప్స్, ఆసియా గేమ్స్లో పాల్గొనకూడదని..
Indian Women: భారతీయ మహిళలు క్రీడా ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించారు. దేశానికి గుర్తింపు తెచ్చారు. అది బాక్సింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ లేదా అథ్లెటిక్స్ కావచ్చు. దీనికి గాను వారికి పారితోషికం కూడా లభించింది.
టోక్యో ఒలింపిక్స్ 2020లో మొదటి రోజు మహిళల 49 కిలోల వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను భారత దేశానికి రజత పతకం అందించి, మంచి ఆరంభం అందించింది. కానీ, ఈ ఉత్సాహాన్ని మిగతా భారత అథ్లెట్లు అందుకోలేక పోయారు.
టోక్యో ఒలింపిక్స్లో ఇప్పటి వరకు భారతదేశం తరపును కేవలం ఒక్క పతకమే చేరింది. మీరాబాయి చాను తరువాత ఇంతవరకు మరో పతకం భారత్ ఖాతాలో పడలేదు. నేడు స్టార్ ప్లేయర్లు బరిలో నిలిచారు. మను బాకర్ పతకం సాధించేందుకు చివరి అవకాశంగా పోటీ పడనుంది.
టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్ స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ విజయంతో తన ఖాతా తెరిచారు. మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32లో డొమినికన్ రిపబ్లిక్ మహిళా బాక్సర్ను ఓడిచింది.
టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 8 వరకు జరగనున్న ఈ క్రీడల్లో భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.