Viral Photo: ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన ప్రస్తుతం దేశంలో ఒక ప్రఖ్యాత వ్యాపార వేత్త. తన దృష్టికి వచ్చే సమాజంలోని అనేక అంశాలపై ఆయన స్పందిస్తూ ఉంటారు.
IPO Alert: మార్కెట్ లోకి మరో కొత్త ఐపీఓ వచ్చేస్తోంది. తాజాగా హెక్సాగాన్ న్యూట్రిషన్(Hexagon Nutrition) అనే సంస్థ రూ. 600 కోట్ల ఐపీఓకు సెబీ(SEBI) అనుమతి ఇచ్చింది.
Stock Market: భారత స్టాక్ మార్కెట్లు మరో సారి భారీగా పతనమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే.. సెన్సెక్స్ సూచీ 1280 పాయింట్ల మేర పతమైంది. మరో సూచి నిఫ్టీ సైతం 330 పాయింట్ల మేర పతనమైంది..
గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 179 పాయింట్లతో లాభాల్లోట్రేడ్ అవ్వగా.. కాసేపటికి కాస్త నష్టాలను చవిచూసింది. ఉదయం 10.47 గంటల సమయంలో సెన్సెక్స్ 6.11 పాయింట్ల నష్టంతో 37,062.82 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ ప్రారంభంలో 48 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే కాసేపటికే నష�
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 382.91 పాయింట్లు నష్టపోయి 37,068.93 వద్ద ముగియగా.. నిఫ్టీ 97.80 పాయింట్లు నష్టపోయి 10,948.30 వద్ద ముగిసింది. ఇక 906 కంపెనీల షేర్లు లాభాల్లో ముగియగా.. 1550 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. 154 మాత్రం తటస్థంగా ఉన్నాయి. ఎస్బీఐ, హెడీఎఫ్సీ, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహి�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన సంస్కరణల నేపథ్యంలో సోమవారం ఉరకేలేసిన బుల్.. మంగళవారం కూడా అదే జోరుతో పరుగెత్తింది. దీనికి తోడు ఆర్బీఐ కేంద్రానికి రూ.1.76లక్షల కోట్ల నగదు బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా కలిసొచ్చింది. దీంతో దాదాపు అన్ని షేర్లు లాభాల్�
గత మూడు రోజులుగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు.. ఇవాళ కూడా అదే దిశగా సాగుతున్నాయి. ఉదయం 11.32 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 62 పాయింట్లు నష్టపోయి 36,410 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 10,747 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయి 72.01 వద్ద ట్రేడవుతోంది. వేదాంత, కోల్ ఇండియా, విప్రో, యస్�