తెలుగు వార్తలు » Maoists torch four vehicles in Maharashtra’s Gadchiroli district
మహారాష్ట్రాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరాలో మూడు ట్రక్కులను తగలబెట్టారు. గ్రామాలకు బీటీ రోడ్లను వేసేందుకు వీటిని వినియోగిస్తున్నారు.