44 Naxals surrender in Sukma: వనం వీడండి, జనం మధ్య జీవించండి.. అంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా భారీ సంఖ్యలో జనజీవనంలోకి వచ్చారు
భద్రాచలం సబ్ డివిజన్ లో కొంత కాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగతున్న నేపథ్యంలో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నిషేధిత సీపీఐ మావోయిస్ట్..
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కాకినాడలో గురువారం నాడు ఎస్పీ ఎదుట మావోయిస్టు దళానికి చెందిన దళ సభ్యులు ఇద్దరు స్వచ్ఛందంగా..
25 Maoists surrender : మావోయిస్టుల ప్రాభవం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ లో లోంగుబాట్లు పెరుగుతున్నాయి. దంతెవాడ జిల్లా అటవి ప్రాంతంను రెడ్ కారిడార్ మార్చుకున్న మావోయిస్టులకు అక్కడి స్థానికుల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ఈ మధ్య కాలం లొంగిపోతున్నవారి సంఖ్య అంటున్నారు పోలీసులు. ఇప్పుడు తాజాగా రెండు వేర్వేర