Bhadradri Kothagudem: ఈ మధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి...
భద్రాద్రి జిల్లా చర్ల మండలం సరిహద్దుల్లోని బోధనెల్లిప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన...
Jawan Safe: కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తూ మావోయిస్టులు ఓ లేఖ రాశారు. రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలోనే ఉన్నాడని మావోయిస్టుల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను పెట్టారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా తర్రెమ్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి....