తెలుగు వార్తలు » Maoist Attack
Jharkhand Maoist Attack : జార్ఖండ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. చాయీబాసా ప్రాంతంలో మావోలు పెట్టిన ఐఈడీ బాంబ్ పేలిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడులో...
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొత్త తరహాలో దాడికి తెగబడడ్డారు. ఇప్పటి వరకు తుపాకులతో కాల్పులు జరపడం.., ల్యాండ్ మైన్స్ పేల్చి బీభత్సం
Odisha -BSF Jawans: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు, స్థానిక పోలీసు శాఖ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోల ప్రణాళికను రక్షణ దళాలు బట్టబయలు..
మావోయిస్టులు రెచ్చిపోయారు. విశాఖ ఏజెన్సీలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఆపై లేఖను విడిచి..
జార్ఖండ్లో మావోయిస్టులు పంజా విసిరారు. సరైకెలా జిల్లాలో కూంబింగ్ చేపడుతున్న పోలీసుల వాహనంపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పోలీసుల నుంచి ఆయుధాలను తీసుకుని మావోయిస్టులు పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే జంషెడ్పూర్ సిటీ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ అదనపు బలగాల�
ఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లో బాంబు పేలుళ్లు జరిగే అవకాశముందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. యూపీలోని చందౌలీ, మిర్జాపూర్, సోన్భద్రా ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరగొచ్చని పేర్కొంది. దీనిపై నిఘావర్గాలు యూపీ పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఏఎన్ఐ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపి
మొన్న ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో జరిగిన మారణ హోమం తలచుకుంటేనే.. ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. గంటల వ్యవధిలో మనుషులను మాంసపు ముద్ధలుగా చేసిన ఆ ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో భారత్ అప్రమత్తమైంది. మరోపక్క నిన్ననే మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు జవాన్ల వాహనంపై పేలుళ్లు జరపడంతో 16మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ద�
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మాడ్వి ముయ్య అలియాస్ జోగ కుయ్యమ్ హతమయ్యాడు. కాగా దంతెవాడ జిల్లాలోని అడవుల్లో మావోలు నక్కిఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో మావోలు కాల్పులకు దిగడంతో.. అక్కడ ఎదురుకా�