తెలుగు వార్తలు » maoist
Maoist support peasant movement: రైతుల ఉద్యమానికి మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదల చేశారు.
తెలంగాణలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మావోయిస్టుల కదలికలు ఉంటున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలు పెద్ద సంఖ్యలో ప్రవేశించారని
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో కోబ్రా డిప్యూటీ కమాండర్ మరణించారు. బస్తర్ రీజియన్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం...
ఏవోబీ సరిహద్దుల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. స్వాభిమాన్ అంచల్లోని పేపర్మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టుల భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కొరియర్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో శుక్రవారం చోటుచేసుకుంది. నిందితుడి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలను
ఆసిఫాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటన ముగిసింది. ఆదివారం డీజీపీ హైదరాబాద్కు తిరిగి బయల్దేరారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలను పూర్తిస్థాయిలో కట్టడిచేసేందుకు స్థానిక పోలీసులతో డీజీపీ మహేందర్రెడ్డి విస్తృతంగా చర్చించి వారికి మార్గనిర్దేశం చేశారు...
భద్రాద్రి జిల్లా గుండాల మండలం దేవలగూడెంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. ఇంకా అడవిలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించగా, మావోయిస్టులు తారసపడటంతో కాల్పులు జరిపారు.
మావోయిస్టు పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లోగిపోతున్నారన్న ప్రచారం జరుగుతున్న కొన్ని గంటలకే, మరో అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగుపోయేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు సంచలనంగా మారాయి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ లో డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ, రామగుండం సీపీ సత్యనారాయణతో సమావేశం అయ్యారు.
విశాఖ సరిహద్దుల్లోని ఏవోబీలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. స్వాభిమాన్ ఆంచల్ దోరగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు..