తెలుగు వార్తలు » many killed in collision between state-run bus and truck in Tamil Nadu
తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిర్పూరు జిల్లా అవినాశి వద్ద..ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్ లారి ఢీకొంది