తెలుగు వార్తలు » mansas trust
అమరావతిలో వందల వేల ఎకరాలు బంధువులతో కొనిపించిన ఘనుడు చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ...
విజయనగరం మాన్సస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ విజయనగరం రాజాగారి కోటలో ఉన్న మాన్సస్...
మాన్సాన్ చైర్ పర్సన్ సంచయిత గణపతి రాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సంచయిత నిర్ణయాలు రోజురోజుకు వివాదస్పదమవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నగరం...
గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మాన్నాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ బాధ్యతలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను..
తెలుగుదేశంపార్టీ చేపట్టిన సేవ్ మాన్సస్ అభియాన్పై ట్రస్టు ఛైర్మెన్ సంచయిత గజపతి రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై ధ్వజమెత్తారు. అశోక గజపతి రాజు ఇపుడు...
ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ అంశంలోకి ఇప్పుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు వచ్చారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కాలేజ్ ను ప్రయివేటు పరం చేయడం తగదని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కొందరు తన తాత, తండ్రి పేరు, ప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళాశాలను ప్రైవేటీకరించాలని పూన�
భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని దుస్ధితి ఆంధ్రాలో నెలకొందని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. పదవులు అలంకరించినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామన్న ప్రమాణాలు పేరుకే పరిమితం అయ్యాయని ఆరోపించారు. ఎమ్ఆర్ కళాశాల అంశం విజయనగర ప్రాంత చరిత్రతో ముడిపడిన అంశమని చెప్పిన అశోక్.. ఎమ్ఆర్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై మాన్సాస్ ('మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత సంచలన ఆరోపణలు చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి