తెలుగు వార్తలు » manoj shah
2013 లో ఢిల్లీలో అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని ఈ నగరంలోని పోక్సో కోర్టు దోషులుగా ప్రకటించింది. నిర్భయ దారుణ ఘటన అనంతరం నాలుగు నెలలకే మరింత ఘోరంగా జరిగిన నేరమిది. మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఈ ఇద్దరినీ పోలీసులు ఈ కోర్టులో శనివారం హాజరుపరచగా.. న్యాయమూర్తి కూడా ఈ అమానుష ఘటనపై చలించిపోయారు. ఈ సమాజంలో మైనర్ బాలి�