తెలుగు వార్తలు » Manohar Parrikar
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు, బీజేపీ నేత ఉత్పల్ పారికర్కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అనారోగ్య సమస్యలతో గత కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో బీజేపీ మరో కీలక నేతను కోల్పోయింది. అయితే ఏడాది వ్యవధిలో ఇదే పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు మృతి చెందారు. బీజేపీ స్థాపితమైన తొలి నాళ్ల నుంచి ప్రముఖంగా వ్యవహరిస్తున్న వీరి మరణం బీజేపీ�
పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఇవాళ బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. గోవాలో అధికార బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణంతో శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రమోద్ సావంత్ను ముఖ్
పనాజి: దేశ రాజకీయాల్లో సౌమ్యుడిగా, అజాతశత్రువుగా పేరొందిన బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అంత్యక్రియలు ముగిశాయి. గోవాలోని మిరామిర్ బీచ్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ చీప్ అమిత్ షా సహా పలువురు నేతలు, వేలాది మంది కార్యకర్తలు పరీకర్కు అం�
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్కు క్యాన్సర్ వ్యాధి మరింత తీవ్రమైందని ఆ రాష్ట్ర మంత్రి విజై సర్దేశాయ్ వెల్లడించారు. క్లోమగ్రంధి క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన పలుచోట్ల చికిత్స తీసుకున్నారు. ఈ క్యాన్సర్ పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో.. గోవాలోనే ఉండి చికిత్స పొందుతూనే సీఎంగా విధులు నిర్వహిస్�
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయనపై వదంతులను వ్యాపించకండి అంటూ ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే స్పందించారు. పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని రాణే అన్నారు. ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్యం విషయంలో వస్తున్న కాల్పిత వార్తలకు పుల్స్టాప్ పెట్టాలనుకుంటున్�