తెలుగు వార్తలు » Manohar
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదు నమోదైంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వేపూరు..
కుప్పం కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ పి.మనోహర్ స్కాం చేశారని వైసీపీ నేత విద్యాసాగర్ ఆరోపణలు చేశారు.
విజయవాడ: జనసేన, వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, జనసేన నేత నెదెండ్ల మనోహర్ మాట్లాడారు. వామపక్ష పార్టీలకు, జనసేనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో తమ పార్టీల బలాబలాలపై చర్చలు జరిపినగ్గు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్�