తెలుగు వార్తలు » Mann ki Baat
మరోసారి మనసువిప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆనందం, భావోద్వేగం కలగలిపి ఈ ఏడాది తొలి మన్కీ బాత్లో స్పందించారు. ఎర్రకోట ఘటన నుంచి ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం..
ఈ నెల 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకానికి అవమానం జరగడంపై దేశం దిగ్భ్రాంతి చెందిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ నెలలో దేశం ఎనో పండుగలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఈ ఏడాదిలో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోదీ మన్ కీ బాత్ 73వ ఎపిసోడ్..
వెంకట్ గారు నాకు లెటర్తో పాటు ఓ చార్ట్ను కూడా పంపించారు. ఆ చార్ట్ను చూస్తే నాకు అసలు విషయం అర్ధమయ్యింది" అంటూ మన్ కీ బాద్ ప్రసంగంలో తెలిపారు.
ఆదివారం ప్రధాని మోదీ 'మన్ కీ బాత్ ' కార్యక్రమం జరుగుతుండగా దీనికి నిరసన వ్యక్తం చేస్తూ అన్నదాతలు పళ్ళాలు చరుస్తూ ప్రొటెస్ట్ చేశారు. మూడు చోట్ల..సింఘు బోర్డర్ లోను, పంజాబ్ లోని..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్కీ బాత్.. మరికాసేపట్లో...
తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరమని ప్రధాని మోదీ అన్నారు. వారి చిరకాల డిమాండ్లు ఈ చట్టాలతో తీరుతున్నాయని ఆయన చెప్పారు. వీటి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ..
ప్రధాని మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఓ సాహసోపేతమైన 'సైనిక శునకం' గురించి ప్రస్తావించారు. అదే 'సోఫీ' అనే జాగిలం.. ఢిల్లీలో దుండగులు లేదా ఉగ్రవాదులు రహస్యంగా దాచిన పేలుడు పదార్థాలను..
ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ దేశం బొమ్మల (టాయ్స్) హబ్ గా మారాలంటూ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..తన ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇప్పుడు టాయ్స్ కన్నా నీట్, జేఈఈ పరీక్షలపై చర్చ ముఖ్యమని..
ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ రైతుల గురించి, పర్యావరణాన్ని ఉద్ధేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మన్కీ బాత్లో మోదీ మాట్లాడుతూ.. ఆకలి తీరుస్తున్న అన్నదాతలను చూసి మనమంతా..