తెలుగు వార్తలు » manmohan singh
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా పార్టీ సారథ్య బాధ్యతలపై సీడబ్ల్యూసీ భేటీలో సుధీర్ఘ సమయం చర్చలు సాగాయి. పార్టీ సీనియర్లు రాసిన లేఖపైనా..
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
గాల్వన్ వ్యాలీలో ఇటీవల చైనా సైనికుల దాడుల్లో మృతి చెందిన కల్నల్ సంతోష్ బాబు, మరో 19 మంది జవాన్ల కుటుంబాలకు న్యాయం జరగాలంటే ప్రధాని మోదీ, ప్రభుత్వం కూడా ఈ సందర్భానికి తగినట్టు నడుచుకోవాలని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఆదివారం నాడు.. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో.. ఆయన్ను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన్ను కార్డియో-థొరాసిక్ వార్డులో అడ్మిట�
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అకస్మాత్తుగా ఛాతి నొప్పిరావడంతో.. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. ట్రీట్మెంట్లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా.. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో వెంట
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ,..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దూరం ఉంటున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం.. డోనాల్డ్ ట్రంప్ సోమవారం భారత్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మర్యాదపూర్వకంగా విందును ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రము�
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపైనర్ల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా గతేడాది జూలైలో ప�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు-2019పై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ బచావ్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాంలీలా �
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జిడిపి) బాగా పడిపోయిన పరిస్థితిలో దేశంలోని ఆర్థిక వేత్తలు తలోరకంగా స్పందిస్తున్నారు. బిజెపి పాలనలో జిడిపి గణనీయంగా పడిపోతోందని, దానికి కారణం నరేంద్ర మోదీ, తదితర బిజెపి నేతల అనుభవరాహిత్యమైన పరిపాలనే అని వారంటున్నారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా వున్న కేంద