తెలుగు వార్తలు » Mankading Run Out
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అశ్విన్కు తాజాగా మరో షాక్ తగిలింది. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడిపై ఫ్రాంచైజీ వేటు వేయనుందని సమాచారం. అశ్విన్ ప్లేస్లో వే�
రెండు రోజులుగా ఐపీఎల్ లో జరిగిన ఒక సంఘటన మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్.. మన్కడింగ్ రనౌట్ ద్వారా జోస్ బట్లర్ ను పెవిలియన్ కు పంపించడం. ఇక ఇలా చేయడాన్ని కొంతమంది సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. అశ్విన్ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొంతమంది సీనియర్