తెలుగు వార్తలు » manisha
కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలసి కన్న తల్లి, తండ్రిని హత్య చేసింది కూతురు. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో ఈ ఘటన వెలుగుచూసింది. జ..
యాదాద్రి జిల్లా బొమ్మలరామారాం హాజీపూర్లో సంచలనం సృష్టించిన జంట హత్యలను తానే చేశానని ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనతో పాటు ఏడాది క్రితం మనీషాను, నాలుగు రోజుల క్రితం శ్రావణిని అత్యాచారం చేసి చంపినట్లు ఆ నరరూప రాక్షసుడు వెల్లడించాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి వారిని
కరీనంగర్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్స్ సెలక్షన్స్లో భాగంగా నిర్వహిస్తున్న ఈవెంట్స్లో వెలిశాల గ్రామానికి చెందిన వండ్లకొండ మమత మృతి చెందింది. పరుగు పందెంలో పాల్గొన్న మమత.. పోటీ ముగిసిన కాసేపటికే గుండెపోటు రావడంతో మృతి చెందింది. అలాగే జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమా