తెలుగు వార్తలు » Manish Sisodia
వ్యవసాయ చట్టాలను తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్థిస్తున్నట్టుగా పోస్ట్ చేసిన ఓ వీడియో వక్రీకరించినదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు పార్టీలు సరిహద్దులకు..
ఆయనేమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆధిత్యనాథ్ సర్కార్లో విద్యాశాఖ మంత్రి.. ఈయనమో దేశ రాజధాని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్లో ఉపముఖ్యమంత్రి..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాకాసి వైరస్ ఎవరిని వదలడంలేదు. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నుంచి సిలబస్తో పాటు పాఠశాల పని గంటల్లో మార్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో అధ్యాపకులు, విద్యావేత్తలు తమ ఆలోచనలు, సూచనలను కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్ర మంత్రి రమేష్ ఫోక్రియల్ కోరారు.
భారత్ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వైరస్ తీవ్ర ఉధృతంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే జులై 31నాటికి కేసుల సంఖ్య 5.5 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోందని..
యుఎస్ ప్రెసిడెంట్ భారత పర్యటన గడువు సమీపిస్తున్న కొద్దీ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగంలో హడావుడీ కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా భారత్కు రానున్నారు. దీనితో అద్దిరిపోయేలా స్వాగత సత్కార కార్యక్రమాలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ పర�