తెలుగు వార్తలు » Manish Pandey » Page 2
5వ టీ20లో కూడా కివీస్కు పరాజయం తప్పలేదు. దీంతో 5-0తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. అలా అని న్యూజిలాండ్ ఎక్కడా తక్కువ ప్రదర్శన చెయ్యలేదు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సత్తా చాటింది. మంచి పోరాట పటిమ చూపించింది. అయితే సొంతగడ్డపై వైట్ వాష్ అవ్వడం కివీస్కు అవమానకరమే. కానీ బ్లాక్ క్యాప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడినా..అద
న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20 లో ఇండియా ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేసినప్పటికి.. కివీస్కు యధావిదిగానే అదృష్ణం కలిసిరాలేదు. మౌంట్ మాంగనుయ్లో జరిగిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి..163 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ (2) మర�
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లగా కెఎల్ రాహుల్, కోహ్లి బరిలోకి దిగారు. టిమ్ సౌథీ బౌలింగ్ వేశాడు. రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్ అండ్ ఫోర్గా మలిచాడు. మూడో బంతికి భార
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్, యువ కెరటం మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సౌత్ సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా �
వన్డే ప్రపంచకప్ అయిపొయింది. ప్రస్తుతం టీమిండియా దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్పైకి మళ్లింది. ఇందులో భాగంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో జరిగిన చివరి టీ20లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఫార్మటు ఏదైనా భారత్కు టాప్ ఆర్డర్ ప్రధాన బలం. ఓపెనర్లతో పాటు కెప్టె�
లాడర్హిల్: వెస్టిండీస్తో రెండో టీ20కు సమయం ఆసన్నమైంది. టీమిండియా సారథి విరాట్ కోహ్లి టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్లో తేమ ఆవిరైంది. రానురాను వికెట్ మందకొడిగా మారే అవకాశం ఉంది. జట్టులో ఎలాంటి మార్పుల్లేవని కోహ్లీ తెలిపాడు. విండీస్లో క్యాంప్బెల్ స్థానంలో పెర్రీ వచ్చాడు. భారత్: రోహిత్ శర్మ, శిఖర్�
వెస్టిండీస్ టూర్ లో భాగంగా ఈరోజు తోలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా కుర్రాళ్లు బౌలింగ్తో అదరగొట్టారు. ప్రత్యర్థిని 95/9 పరుగులకే కట్టడి చేశారు. నవదీప్ సైని (4-1-17-3) తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట�
ముంబై: ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ నుంచి నిష్క్రమించడంతో.. టీమ్లోని డొల్లతనం బయటపడింది. ఇప్పటికే బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. అటు జట్టుకు నాలుగవ స్థానం ఎప్పటినుంచో ఇబ్బంది పెట్టే అంశం. యువరాజ్ సింగ్.. తర్వాత ఆ స్థాయి ఆటగాడు ఎవరూ కూడా టీమ్కు దొరకలేదు. వరల్డ్కప్లో ఆల్రౌండర్ విజయ్ శంకర�
వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అత్యవసర విజయాన్ని అందించి.. తన సొంత దేశానికి తిరుగు పయనమైయ్యాడు స్టార్ బ్యాట్స్మెన్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇక వెళ్తూ.. వెళ్తూ హైదరాబాదీలకు, సన్రైజర్స్ అభిమానులకు భావోద్వేగ సందేశాన్నిచ్చాడు. ప�
చెన్నై : ఐపీఎల్ పోటీల్లో భాగంగా చిదంబరం స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. 3 పరుగులకే డుప్లిసిస్ వికెట్ కోల్పోయినా