తెలుగు వార్తలు » Manish Pandey
Ind Vs Eng: ఇంగ్లాండ్తో జరగబోయే టీ20 సిరీస్కు టీమిండియా జట్టు. ఈ ముగ్గురి ఎంట్రీ వల్ల మరో ముగ్గురు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది...
ఐపీఎల్లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ అబుదాబీ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో ఓడిన
ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా షార్జా వేదికగా శనివారం రాత్రి మరో కీలక మ్యాచ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ దుమ్మురేపింది. తొలుత బంతితో అదరగొట్టి హైదరాబాద్, తర్వాత బ్యాటుతో ఆధిపత్యం చెలాయించి బెం�
హైదరాబాద్ ఘన విజయం సాధించింది. గెలవక తప్పని పరిస్థితుల్లో రాజస్థాన్తో తలపడిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను...
భారత్ చేతిలో టీ20 సిరీస్లో వైట్వాష్ అయిన కివీస్ ప్రతీకారం తీర్చకుంది. తాజాగా ఇండియాతో జరుగుతోన్న మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలో ఇండియా ఇచ్చిన 297 పరుగుల టార్గెట్ను 47.1 ఓవర్లలోనే కంప్లీట్ చేసిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్లో హెన్రీ నికోల్స్ 80 ప�
రెండో వన్డేలనూ భారత్కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ అన్ని విభాగాల్లోనూ రాణించడంతో 22 పరుగులతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ను 0-2తో చేజార్చుకుంది. 2014 అనంతరం ఇండియాపై కివీస్కు ఇదే తొలి సిరీస్ విజయం. జడేజా (55), శ్రేయస్ అయ్యర్ (52), నవదీప్ సైని (45) జట్టును గెలిపించేందుకు పోరాడినప్పటికి..టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో భార
5వ టీ20లో కూడా కివీస్కు పరాజయం తప్పలేదు. దీంతో 5-0తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. అలా అని న్యూజిలాండ్ ఎక్కడా తక్కువ ప్రదర్శన చెయ్యలేదు. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ సత్తా చాటింది. మంచి పోరాట పటిమ చూపించింది. అయితే సొంతగడ్డపై వైట్ వాష్ అవ్వడం కివీస్కు అవమానకరమే. కానీ బ్లాక్ క్యాప్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడినా..అద
న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20 లో ఇండియా ఓ మోస్తారు స్కోరు మాత్రమే చేసినప్పటికి.. కివీస్కు యధావిదిగానే అదృష్ణం కలిసిరాలేదు. మౌంట్ మాంగనుయ్లో జరిగిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి..163 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 45 పరుగులతో సత్తాచాటాడు. మరో ఓపెనర్ (2) మర�
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లగా కెఎల్ రాహుల్, కోహ్లి బరిలోకి దిగారు. టిమ్ సౌథీ బౌలింగ్ వేశాడు. రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్ అండ్ ఫోర్గా మలిచాడు. మూడో బంతికి భార
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్, యువ కెరటం మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వారి లవ్ ట్రాక్కు పెద్దలు కూడా యస్ చెప్పడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. సౌత్ సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా �