తెలుగు వార్తలు » Maniratnam
దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి,
స్టార్ డైరెక్టర్ మణిరత్నం మెగా ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ...
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్- కోలీవుడ్ దలపతి విజయ్.. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే., బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. అందుకే ఈ కాంబోలో సినిమాను
డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం తీస్తున్న భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల అంటున్నాయి. ఇప్పటి
సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. వీరు బాగా రాణిస్తారనుకున్నా వారు ఉన్నట్లుండి ఫేడౌడ్ అవుతారు.
డైరక్టర్ శంకర్…సౌత్ ఫిల్మ్ స్టామినాను ప్రపంచానికి చాటిన వ్యక్తి. పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం ఇవన్నీ ఆయన సినిమాలోనే కనిపిస్తాయి. అదే సమయంలో కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. 90వ దశకంలో గ్రాఫిక్స్ ను ఇండియన్ తెరపై ఆవిష్కరించి సంచలనాలకు నెలవుగా మారాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్. ఎక్�
చెన్నై: మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ధనశేఖరన్ తాజాగా ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీకి ‘వానం కొట్టట్టుం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో విక్రంప్రభు కథానాయకుడిగా నటిస్తుండగా ఐశ్వర్యా రాజేష్ అతని సరసన ఆడిపాడబోతుంది. అయితే ఇందులో ‘రియల్’ భార్యాభర్తలు ‘రీల్’ భార్యభర్తలుగా నటించబోత�