తెలుగు వార్తలు » MANIPUR
Manipur High Court Chief Justice: పంజాబ్ - హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీవీ సంజయ్ కుమార్కు మణిపూర్ హైకోర్టు సీజేగా పదోన్నతి..
అత్యాచారం హత్య కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తికి ఉద్యోగావకాశం కలిపించింది మణిపూర్ ప్రభుత్వం. తౌడమ్ జిబల్ సింగ్ అనే వ్యక్తి..
మణిపూర్ లో ఓ పోలీసు అధికారిణి తనకు లభించిన బ్రేవరీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి అప్పగించేసింది. డ్రగ్స్ కేసులో తాను దర్యాప్తు జరిపి ఓ బీజేపీ నేతను..
భారత ఈశాన్య సరిహద్దులో డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టాయి భద్రతా దళాలు. మణిపూర్లో భద్రతా దళాలు రూ. 287 కోట్లు విలువ చేసే 72 కిలోల బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈశాన్య భారతం మరోసారి భూప్రకంపనలతో వణికిపోయింది. గత కొద్దిరోజులుగా మణిపూర్ తోసహా పలు రాష్ట్రాల్లో తరుచు భూకంపం సంభవిస్తుంది.
భారీ మొత్తంలో బ్రౌన్షుగర్ను పట్టుబడింది. మణిపూర్లోని చందేల్ జిల్లాలో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న కిలో బ్రౌన్ షుగర్ను అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
మణిపూర్ లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1 గా నమోదైంది.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలింది. ఇటీవల మణిపూర్ కాంగ్రెస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బుధవారం నాడు కమలం గూటకి..
రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి వచ్చిందని ఊపిరి పీల్చుకునే లోపలే కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. మణిపూర్ లో మరో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ పార్టీకి చెందిన 6గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను నేరుగా స్పీకర్కే పంపించారు.
కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజా ప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. తాజాగా మణిపూర్లోని సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్కు..