తెలుగు వార్తలు » manifesto
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. బీజేపీ నేతలు తమ మాటలతో రెచ్చిపోతుంటే.. వారి వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్లు ఇస్తూ మంత్రి కేటీఆర్ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
బీజేపీ మేనిఫెస్టోపై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీ రామారావు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరులో దూకుడు మీదున్న బీజేపీ.. నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాజ్ వివంతాలో జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోని ఆ పార్టీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో అన్ని పార్టీలు వ్యుహప్రతివ్యుహాలకు పదునుపెడుతున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ శనివారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
బీహార్ ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత వ్యాక్సీన్ సౌకర్యం కల్పిస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మహాకూటమి! సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకున్న తర్వాత ప్రచారంలోకి దిగింది.. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది.. మహాకూటమి ఎన్నికల్లో విజయం సాధిస్తే...
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైంది. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు వారం రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో ఈనెల 7న తమ మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా పలువు�