తెలుగు వార్తలు » Mani Ratnam
తమిళంలో మోహన్ రాజా డైరెక్ట్ చేసిన 'తని ఒరువన్', దాని తెలుగు రీమేక్ 'ధృవ' సినిమాల్లో చేసిన స్టైలిష్ విలన్ రోల్తో తన నటనలోని మరో యాంగిల్ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. తాజాగా ఆయన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ..
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ తారాగణంతో..
మణిరత్నాన్ని దర్శకుడు అనడం కంటే మాంత్రికుడు అనడం బెటరేమో. వెండితెరపై ఆయన చేసే అద్బుతాలు అలానే ఉంటాయి మరి.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మణిరత్నంకు ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో ఉన్న లెజండరీ దర్శకుల లిస్ట్లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది.
లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీపై అప్పుడెప్పుడే అధికారిక ప్రకటన చేశారు. అయితే కారణాలు తెలీదు గానీ.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడు ఆ మధ�
సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన దర్బార్ ఆడియో రిలీజ్ కార్యక్రమం.. శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో జరిగిన.. మరో విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఇష్యూ జరిగినంత సేపూ ఆడియో ఫంక్షన్లో నవ్వులు పువ్వులు పూసాయి. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మణిరత్నం గెస్ట్గా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా తన 10వ సినిమాను ప్రారంభించాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న మూవీ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపిస్తుండగా.. రెనైసాన్స్ పిక్చర్, అల్లు వెంకటేష్ సంయుక్తంగా నిర్మ�
లేడి సూపర్స్టార్ నయనతార తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ను తెచ్చుకున్న అనుష్క… ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అటు మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ లో కూడా నటించేందుకు అనుష్క మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చ�
‘చెక్క చివంత వానమ్’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను పొన్నియన్ సెల్వన్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా చోళ రాజ్యంకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ
బాలీవుడ్ సూపర్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఆయనలో హ్యూమనిటీ యాంగిల్ కూడా ఉంది. ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది అనాధలను చేరదీస్తున్నారు..వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా ‘బీయింగ్ హ్యూమన్’ కి వ�