తెలుగు వార్తలు » Mangaluru
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి,
మంగుళూరు ఇంటర్నేషల్ ఎయిర్పోర్ట్లో కలకలం చెలరేగింది. టికెట్ కౌంటర్ వద్ద ఓ అనుమానస్పద బ్యాగ్ ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాధానం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సదరు బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఆ బ్యాగ్న
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా యూపీ, కర్ణాటకలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్ణాటకలోని మంగళూరులో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు జరిపిన క�
ప్రముఖ పారిశ్రామిక వేత్త, కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్ధ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాగా సోమవారం సాయంత్రం నేత్రావతి నది బ్రిడ్జి మీదకు డ్రైవర్తో వెళ్లిన సిద్ధార్థ.. ఆ తరువాత కాసేపటికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని పోలీసులు �
కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ అదృశ్యంతో ఆ కంపెనీ షేర్లు 20శాతం తగ్గిపోయాయి. దీంతో లోయర్ సర్క్యూట్ మార్కు అయిన 154.05కు తాకింది. మరోవైపు ఆయన అదృశ్యంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తరువాత అదృశ్యమయ్యారు. ఈ ఘటనకు ముందు కం�
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రానది నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో సిద్ధార్థ కోసం ఆ పరిసర ప్రాంతాల్�