తెలుగు వార్తలు » Mangalore
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా చెస్ట్ పెయిన్ రావడంతో అతడి కుటుంబ సభ్యులు మంగళూరులోని కొడియాల్బెల్ ఆస్పత్రిలో చేర్చారు.
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ కొత్త వ్యక్తులను గ్రామాల్లోకి,
ఆస్ట్రేలియాలో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. రెండు తేలికపాటి చిన్న విమానాలు గాల్లో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు మృతిచెందారు. సెంట్రల్ విక్టోరియాలోని మంగలూరు ఎయిర్పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయి
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళూరు సమీపంలోని బ్రహ్మరకోట్లు టోల్ ప్లాజా వద్ద ఎల్పీజీ ట్యాంకర్, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థిలికి చేరుకుని సహాయ�
కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కత్తితో దాడిచేసిన యువకుడు సుశాంత్.. అనంతరం తనను తాను గొంతు కోసుకున్నాడు. మంగళూరులోని క్షణికావేశంలో జరిగిన ఈ ఘటన ఇద్దరి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని దారుణంగా హత్య చేసి, తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళూరులో సంచలనం రేపుతోంది. అమ్మాయిని 12 సార్లు కత�
ప్రభుత్వ వాహనాల్లో తమ పెంపుడు జంతువులను తీసుకువెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవలసిందే. ఇదే కోవలో కోడికి టికెట్ తీయలేదని ఓ వ్యక్తికి రూ.500ల ఫైన్ వేసింది కర్ణాటక ఆర్టీసీ. ఈ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్కి వెళ్తున్నాడు. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర
కర్ణాటకలోని మంగళూరులో కటీల్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ‘అగ్నికేళీ’ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఏటా ఆలయంలో 8 రోజులపాటు పరమేశ్వరి ఉత్సవం నిర్వహిస్తారు. ఏటా జరిగే వేడుకల్లో భాగంగా పండుగ రెండో రోజైన ఆదివారం రాత్రి ముఖ్యమైన అగ్నికేళీ ఉత్సవం జరిగింది. ఇందులో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఏళ్ల నాటి ఆచారాన్ని భక్తి�