తెలుగు వార్తలు » Mangalagiri MLA
రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలో�
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఏసీబీ ఒకేరోజు డబుల్ షాకిచ్చింది. చంద్రబాబు అక్రమాస్తుల కేసును హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టు సోమవారం విచారించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారంటూ స్వర్గీయ ఎన్టీరామారావు సతీమణి, ప్రస్తుత
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం తన జీతభత్యాన్ని మొత్తం ‘కనెక్ట్ టు ఆంధ్రా’కు ఇస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా.. తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగ�
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రబాబు నివాసం ఏర్పరుచుకున్నారని, ఆయన తన ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి నుంచే ప్రారంభమైన ప్రజావేదిక కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజావేదికను కూలగొట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశిం�
ఏపీ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, లోకేష్ ఎదురుపడ్డారు. ఒకరికొకరు పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపొందినందుకు లోకేష్ ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కంగ్రాట్స్ తెలిపారు. దీనికి స్పందిస్తూ ఆర్కే కూడా ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నివాసాన్ని ఖాళీ చేయిస్తామని చెప్పారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణమని చెప్పారాయన. కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆర్కే మాట్లాడారు. సీఆర్డీఏ ఛైర్మన్గా ముఖ్యమంత్రి ఉ�