తెలుగు వార్తలు » maneka gandhi
17వ లోక్సభకు ప్రోటెం స్పీకర్గా మేనకాగాంధీ వ్యవహరించనున్నారు. ఈ సారి ఆమెకు మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఈ సారి ఎన్నికైన ఎంపీలతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సభ తొలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అనంతరం ఈ సమావేశంలోనే కొత్త స్పీకర్ను ఎన్నుకుంటారు. కాగా, లోక్సభలో సీనియర్ అయిన సంతోష్ గంగ్వార్ పేరు �
యూపీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు వారి నోటికి పనిచెప్పి విమర్శలపాలవుతున్నారు. తాజాగా వరుణ్ గాంధీ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. గతంలో కూడా అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వరుణ్ గాంధీ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్పూర్ నియోజకవర్గంలో.. తన తల్లి మేనకా గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి మేనకాగాంధీపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుల్తాన్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ.. ఘాటుగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు తీవ్ర అభ్యంత్రకరం అని పేర్కొంది. హద్దుమీరి ప్రసంగిస్తే కఠిన �
కేంద్ర మంత్రి మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్ను 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు మంగళవారం ఉదయం 10 గంటల నుండి అమలులోకివస్తాయి. ఏప్రిల్ 11 న ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్లో ముస్లిం ఓటర్లను బెదిరిస్తున్నట్లు ఒక ర్యాలీ సందర్భంగా మేనకా గాంధీ చేసిన వ్యాఖ్�
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తాను వాళ్ల కోసం పని చేయబోనంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదనపు ఎన్నికల ప్రధాన కార్యదర్శి బీఆర్ తివారీ మాట్లాడుతూ… ఈ వ్యవహారంపై ఎ�
హైదరాబాద్ : బీజేపీ నాయకుడు వరుణ్ గాంధీ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు భారీ మొత్తంలో ఫోన్ బిల్లు ఎగ్గొట్టారు. 2009-14 మధ్య కాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఆఫీసుకు ఒక ఫోన్ను సమకూర్చారు. ఐదేళ్ల కాలానికి ఈ ఫోన్ బిల్లు రూ. 38,616 అయింది. అయితే ఈ బిల్లు కట్టకుండానే, బీ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మేనకా గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారం కోసం వెంపర్లాడుతోందని దుయ్యబట్టారు. ఏదో అద్భుతం జరిగితే తప్ప.. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. ఆయన రెండు స్థానాల్లో పోటీ చేయడంపై మేనకా స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు అందర�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సుల్తాన్పూర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి మేనకా గాంధీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకా గాంధీ బుధవారం సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ‘మాయావతి తన పార్టీలోని ఒక్కోటికె
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీ పాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొంద