తెలుగు వార్తలు » mandya district
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది'' అనే సామెత మనకు నిత్యం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తికి మాత్రం ఓ పెళ్లి కోటి రూపాయలను తెచ్చిపెట్టింది. మనం ఒక్క దెబ్బతో లక్షాధికారులు అయిపోయిన వాళ్ళను చూస్తుంటాం...
వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పదమూడేళ్లు అన్యోన్యంగా కాపురంలో చేశారు. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంతలో పరిచయమైన ఓ వ్యక్తి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టాడు. ఏకంగా ఇద్దరు కలిసి భర్త చంపేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.