తెలుగు వార్తలు » Mandya
లాక్డౌన్ సమయంలోనూ జర్నలిస్టులు ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ముంబై, చెన్నై మొదలగు నగరాల్లో జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకింది. దీంతో దేశవ్యాప్తంగా మీడియా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆయా నగరాల్లో జర్నలిస్టులకు కరోనా టెస్టులు..
శుభలగ్నం సినిమా గుర్తుందా..! డబ్బు మీద మోజుతో తన భర్త జగపతిబాబును రోజాకు అమ్మేస్తుంది ఆమని. అయితే ఆ తరువాత వివాహబంధం, భర్త విలువ తెలుసుకోవడం.. డబ్బు ఉంటే అన్ని ఉండవని ఆమని రియలైజ్ అవ్వడం.. చివరకు జగపతిబాబును కలవడం.. ఇలా సుఖాంతంగా క్లైమాక్స్ ముగుస్తుంది. కాగా ఈ సినిమాలో భర్తను అమ్మే సీన్ ఇప్పుడు రియల్గా జరిగింది. వివరాల్�
ప్రపంచంలో మనం చాలా వింతలు చూస్తూంటాం.. కొన్ని నిజంగానే ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. కొన్ని చూస్తుంటే.. ఇవి జరుగుతాయా..? అని అనుకుంటూంటాం. అలాంటి సంఘటనే ఒకటి కర్ణాటక మండ్యలలో చోటుచేసుకుంది. ఓ కోడిపెట్ట సడన్గా అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా కోడి వెనుకభాగం నుంచి గుడ్డులు పెడతాయి. కానీ ఈ విచిత్ర కోడి మెడ కింది భాగం నుంచి �
ఎండకాలం వచ్చిందంటే నీటి ఎద్దడి అధికంగా ఎదుర్కొనే రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. అక్కడున్న మాండ్య, బీదర్, రాయ్చూర్ ప్రాంతాల్లో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వేసవికాలంలో పంటలకు పక్కన పెడితే నిత్యావసరాలకు కూడా నీరు కష్టమవుతూ వస్తోంది. కొన్నేళ్ల నుంచి అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీనిని నిర్మూలించ�
దివంగత నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంబరీశ్ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మాండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్ టికెట్ ఆశించగా.. పొత్తు ధర్మంలో భ
ప్రముఖ నటి సుమలత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాండ్యాలోని దొడ్డరసినకేరేలో ఆమె తన ఓటును వేశారు. కాగా తన భర్త అంబరీశ్ మరణంతో ఖాళీ అయిన మాండ్యా నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో సుమలత పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. ఆమెపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ పో�
కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న శాండిల్వుడ్ నటుడు యశ్కు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు. తమలాంటి నిర్మాతలు లేకపోతే యశ్ లాంటి నటుల జీవితాలు ముందుకెళ్లవని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక తాను ఒప్పుకుంటానన్న నమ్మకం లేదని కుమారస్వామి అన్న�
బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ నేతలే టార్గెట్గా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బెంగళూరు, హసన్, మండ్య ప్రాంతాల్లోని దాదాపు 12 చోట్ల ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రియల్ఎస్టేట్, క్వారీలు, ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్రోల్ బంక్లు నిర్వహి
ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంపై విరుచుకుపడుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సంఘం పనితీరు, ఈవీఎంల యంత్రాలపై ఢిల్లీ వేదికగా గళం వినిపిస్తున్నారు. విపక్ష నేతలతో కలిసి మోదీ ప్రభుత్వంపై నిర్విరామంగా యుద్ధం చేస్తున్నారు. మోదీ కనుసన్నల్లోనే ఈసీ పనిచేస్తోందని, వ్వవస్థలను పొలిటికల్ బెనిఫిట్స్ కోసం బీజేపీ వాడుకుంట�
బెంగళూరు : కర్ణాటకలో జేడీఎస్ నేత, మైనర్ ఇరిగేషన్ మంత్రి సిఎస్ పుట్టరాజు నివాసంపై ఐటి దాడులను నిరసిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు బెంగళూరులోని ఐటి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ సన్నిహితులు, మంత్రి పుట్టరాజు నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ ఐటి అధికారులు దాడుల