తెలుగు వార్తలు » mandatory
Debit, PAN: డెబిట్, పాన్ కార్డుల అనుసంధానం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఎస్బీఐ ఖాతా ఉంటే సంబంధిత డెబిట్ కార్డు ద్వారా విదేశీ లావాదేవీలను ఎలాంటి అడ్డంకులు...
మెడికల్ స్టూడెంట్స్ విషయంలో ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు 10 సంవత్సరాల పాటు..
ఫ్రాన్స్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది.. ఇప్పటి వరకేమోగానీ, ఇక నుంచి మాత్రం రాజధాని ప్యారిస్లో మాస్క్లు లేకుండా తిరగకూడదని ఆదేశించింది. ఒక్క ప్యారిసే కాదు, చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
తమ దేశంలో ప్రతివారూ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనేదీ లేదని అంటువ్యాధుల నివారణా నిపుణుడు ఆంథోనీ ఫోసీ అన్నారు. ఇలా అని ప్రభుత్వం అందరిమీదా ఒత్తిడి తేజాలదని చెప్పారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తుల దర్శనానికి రెడీ అవుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. అయితే గతంలో లాగా అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం అంత ఇప్పుడు ఈజీ కాదంటున్నారు అధికారులు.
కరోనా అంతా కొత్తగా మార్చేస్తోంది. ప్రపంచం మొత్తం తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటోంది. డబ్బుల కన్నా… ఆరోగ్యమే ముఖ్యమంటోంది. కరోనా నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి 15 నిమిషాలకోసారి చేతులు శుభ్రం చేసుకోమంటోంది. వ్యక్తికి.. వ్యక్తికి మధ్య దూరం పాటించమంటోంది. ఇలాంటి కొత్త నియమ నిబంధనల శ్రీకారం చ
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో సహా ప్రజలందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి ఇది ముఖ్యమని పేర్కొంది. దీనివల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపింది.
సవరించిన పౌరసత్వ చట్టం బారి నుంచి ఏ రాష్ట్రమూ తప్పించుకోజాలదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేరళ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం సరికాదు.. అసలు ఈ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయి కూడా.. అన్నారాయన. ఈ తీర్మాన ఆమోదం రాజ్యాంగ వి
దేశంలో ఏ రాష్ట్రం పైనా హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రసక్తి లేదని కేంద్రం ప్రకటించింది. జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)-2019 ముసాయిదాపై ఒక్కసారిగా రేగిన వివాదాన్ని చల్లార్చే దిశలో భాగంగా ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తమ ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఐడెం�