తెలుగు వార్తలు » manchiryala district
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, పప్పులు, నూనెలు, నిత్యావసరాలు క్రమం తప్పకుండా... నాణ్యత లోపించకుండా సరఫరా..
పిల్లలు అంగవైకల్యంతో పుట్టారంటూ భార్య పిల్లలను నడిరోడ్డు పై వదిలేశాడు ఓ చదువుకున్న మూర్ఖుడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లో చోటు చేసుకుంది.
సింగరేణి గనిలో పేలుడు సంభవిచింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఆర్కే 5బి గనిలో ఈ ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గును వెలికితీసేందుకు పలుచోట్ల చోట్ల పేలుడు పదార్థాలు ఉపయోగించారు...